అభిమానులకు తన బర్తడే గిఫ్ట్ ఇచ్చారు అనుష్క శెట్టి. పి. మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు . అనుష్క నటించిన ‘మిర్చి భాగమతిస సిని మాలను నిర్మించిన యు.వి క్రియేషన్స్ఈ సినిమాను నిర్మిస్తుంది. అనుష్క శెట్టి కెరీర్లో ఇది 48వ చిత్రం కావడం విశేషం. అలాగే ఈ సినిమాలో `జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక అనుష్కాశెట్టి నటించిన గత చిత్రం నిశ్శబ్ధం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. భాగమతి చిత్రం వెండితెరపై అనుష్కాశెట్టి కనిపించిన చివరి చిత్రం.