త్రిగుణ్, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండా’. కొండా మురళి, కొండ సురేఖల జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో కొండా మురళీగా త్రిగుణ్, కొండా సురేఖగా ఇర్రా మోర్ కనిపిస్తారు. త్వరలో ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది.