హీరో నిఖిల్ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రీకాబోతున్న విషయాన్ని సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. 2020 మే 14న పల్లవితో కలిసి ఏడడుగులు వేశాడు నిఖిల్. తాజాగా నిఖిల్, పల్లవి అమ్మానాన్నలు కాబోతున్నారు. పల్లవి సీమంతం ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు నిఖిల్.
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘స్వయంభూ’, ‘ది ఇండియన్ హౌస్’ సినిమాలు చేస్తున్నారు నిఖిల్. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం ఉంది. కాగా ‘స్వయంభూ’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.