గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొత్తగా పెద్ద సినిమాల హడావిడి పెరగడంతో పక్కా కమర్షియల్ సినిమాను మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. రాశీఖన్నా, సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
You Might Also Like
Gopichand: ఆ దర్శకుడితో గోపీచంద్ సినిమా ఏమైంది?
12 months ago
రాజశేఖర్ను తప్పించేశారు
2 years ago