శర్వానంద్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మి స్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఒక పాట మినహా పూర్తయిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే నెల ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం జనవరి 28న అధికా రికంగా ప్రకటించింది. ఖుష్భూ, రాధికా శరత్కుమార్, ఊర్వశీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు ఈ సిని మాలోని ఇతర కీలక తారాగాణం.
ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల తేదీ ఖరారు
Leave a comment
Leave a comment