బాలీవుడ్లో జాన్ అబ్రహాం యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఏటాక్’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం ఏప్రిల్ 1న విడుదల కానున్నట్లు జాన్ అబ్రహాం ప్రకటించారు. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా చేస్తోన్న ఈ సినిమాలో రకుల్ప్రీత్సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. ఇప్పటి వరకు ఒక పార్టుగానే ఉన్న ఈ సినిమాను సడన్గా రెండు పార్టులుగా విడుదల చేయడం బాలీవుడ్లో చర్చనీయాశంగా మారంది. ఓ ప్లైట్ ౖహైజాక్ నేపథ్యలో ఈ సినిమా సాగు తుందనే టాక్ వినిపిస్తోంది.