Allari Naresh: కేవలం కమేడియన్యన్గానే కాదు…గమ్యం, విశాఖ ఎక్స్ప్రెస్, ఫిటింగ్ మాస్టర్ రీసెంట్గా నాంది వంటి సినిమాలతో తనలోని విలక్షణ నటుడిని కూడ బయటపెట్టారు అల్లరి నరేశ్(Allari Naresh). ఒక రకంగా చెప్పాలంటే అల్లరినరేశ్ను మళ్లీ హిట్ ట్రాక్లో పెట్టింది నాంది సినిమాయే. దీంతో మళ్లీ నాంది టైఫ్ ఆఫ్ జానర్లోనే సినిమాచేయాలని డిసైడ్ అయ్యారు అల్లరి నరేశ్. ఈ కోవలోనే అల్లరి నరేశ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తాజా చిత్రం ‘ఇట్లు మారే డుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బాలాజీ గుత్త ఈ సినిమాకు సహ నిర్మాత. ఇక ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకుడు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
అల్లరి నరేష్ కొత్త చిత్రం ప్రారంభం
On this auspicious Sri Rama Navami, blessed to share with you the title of my next #ItluMaredumilliPrajaneekam #Naresh59 #IMP @raajmohan73 🎬@anandhiactress @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @vennelakishore @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/Pu1uHvA2FL
— Allari Naresh (@allarinaresh) April 10, 2022
,45678